Followers

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు

 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మాస్కులు  

  వి.ఆర్.పురం, పెన్ పవర్  

 వి.ఆర్.పురం మండలం వి ఆర్ పురం గ్రామం లో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ  విగ్రహాలకు వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రెటరీ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో విగ్రహాలకు మాస్కులు  కట్టడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డిగూడెం పంచాయతీ సంబంధించిన సెక్రటరీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ  మండలంలోని గ్రామాల ప్రజలు చాలామంది   మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. ఆ ప్రజలు విగ్రహాలను చూసి ఇకనైనా మాస్కులు దరి ఇస్తారని అతని అభిప్రాయం. కోవిడ్ విజృంభిస్తున్న  నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వారి వారి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పని ఉంటేనే ఇంటి నుండి బయటికి రావాలి. ఈ కార్యక్రమంలో వాలంటరీ వీర్ల శివ భేతి సాయి పంచాయతీ వాలంటరీ లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...