Followers

గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం

 గాడిగూడా లో రక్త పరీక్ష శిభిరం...

 నార్నూర్, పెన్ పవర్ 

గాడిగూడా మండల పి హెచ్ సి ఆధ్వర్యంలో కోవిడ్19 మహమ్మారి విపరీతంగా  పెరగడం తో మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో  జ్వరాలు ఏకువగా పెరిగి ఉనందున ప్రభుత్వ ఆసుపత్రి లో మంగళవారం  రక్త పరీక్ష శిభిరం నిర్వహించారు.రక్త పరీక్ష కు ప్రజలు ముందుకు రావాలని  హెచ్ ఇ ఓ పవర్ రవీందర్ అన్నారు.వారి వెంట ఏ ఎన్ ఎం ఊర్మిళ, హెచ్ ఏ సురేష్,సి హెచ్ డబ్ల్యూ కుంతబాయి, ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...