Followers

కరోనతో వృద్దురాలు మృతి

 కరోనతో వృద్దురాలు మృతి

పెద్దగూడూరు,  పెన్ పవర్ 

మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లక్ష్మీపురం (గుండ్రపల్లి) గ్రామానికి చెందిన పులుసం గాదెమ్మ(70)సం"లు కరోనాతో మృతి చెందింది. పులుసం గాదెమ్మ గత నాలుగురోజుల నుండి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఆశా వర్కర్ కొత్తగూడ మండల కేంద్రంలో పి హెచ్ సిలో పరిీక్షలు నిమిత్తం వారి కుటుంబాన్ని తీసుకొని ముగ్గురికి కరోన పాసిటివ్ నిర్దారణ అయ్యింది.వైద్యులుమందులు ఇచ్చి హోం క్వారంటైన్ కి పంపించగా మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...