Followers

ప్రజల సంక్షేమం కోసం బంద్

 ప్రజల సంక్షేమం  కోసం బంద్

నార్నూర్, పెన్ పవర్ 

గాదిగుడా మండలంలోని స్థానిక గ్రామాల్లో 4/5 /2021 నుండి 20/5/21తేదీ వరకు మద్యాహ్నం రెండు గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలని స్ధానిక సర్పంచ్ మెస్రం జైవనత్ రావు, వార్డు మెంబర్ల సమక్షంలో తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో  సర్పంచ్ మాట్లాడుతూ రెండవ దశ  లో కరోన ఉద్రిక్తత విజృంభించడంతో  ఇటూ జ్వరాలు అటు కరోనా మహమ్మారి ప్రజలను వంకించడం తో గాడిగూడా గ్రామపంచాయతీ పరిధిలో నిసమావేశం అయి రేపటి నుంచి అన్ని దుకాణాలు  మద్యాహ్నం రెండు గంటలకు మూసివేయాలని అలాగే ప్రతిఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఎవరైనా ఈ తీర్మానాన్ని ఉలంగిస్తే కఠినచర్యలు తప్పవని రు.1000 జరిమానా విధించాలలసి ఉంటుందని హెచ్చరించారు. మార్కెట్ మార్నింగ్ 6 గం. నుండి మద్యాహ్నం 2 గం వరకు తేరియా వలసిందిగా మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కొంచెడ సుంగు అన్నారు. ఈ తీర్మానమును స్థానిక పోలీస్ స్టేషన్  ఎస్ ఐ ముజాహియోదిన సమర్పించిన తమ వంతు సహకరించాలని తీర్మానని సమర్పించారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ కోటంబె డిగంబర్, రెవత, జైతు, నందకిశోర్, బాలాజీ, శాలుబాయి, దేవుబయి ,రుక్మబాయి  ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...