రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పరిరక్షణ కోసం రౌంటెబుల్ సమావేశం
కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి
అరకు,పెన్ పవర్
అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బిజెపి ఖబడ్దార్ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరంచేస్తే చూస్తూ ఊరుకోం ప్రతి ఒక్కరు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిసె విధంగా బిజెపి, వైసిపి పార్టీ లు కావలిసి నాటకం ఆడుతున్నారు ఇంకా పై నుండి కేంద్రం లో బిజెపికి, రాష్ట్రంలో వైసిపికి ఓటు వేసి గెలిపిస్తే 5 కోట్ల ప్రజల కు తీరని నష్టం వాటిల్లి తుంది ఇంకనైన ప్రజలు తెలుసుకోవాలి విశాఖపట్నం లో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేస్తున్నాం రాష్ట్రంలో వైసీపీ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ కలిసి సామాన్య ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరంచేస్తూ దోపిడి చేయడంలో ముందడుగు వేస్తుంది కానీ చుస్తు ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ దేశం లో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు ప్రజలను మబ్బిపెడుతున్నరు చాలా ఘోరం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో అరకు వేలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి , డుంబ్రిగుడ జెడ్పిటిసి అభ్యర్థిని కొర్ర రుక్మిణి, పార్టీ నాయకులు కుర్ర భగవాన్, దుంబ్రిగుడ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి తేడా బారికి భీమారావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొషియ ప్రేమ్ కుమార్,చిట్టంనయక్ కొమ్ములు, మజ్జి హద్దు,మజ్జి సుంక్ర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గంబీర్ ఠాక్రె ను పరామర్శించిన రంగినేని మనీషా- పవన్ రావు
టిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, బేలా ఎంపీపీ వనిత ఠాక్రె భర్త గంభీర్ ఠాక్రె గత రెండు రోజుల క్రితం జైనథ్ మండలం లోని బెల్గమ దగ్గర అదుపుతప్పి కింద పడడంతో చిన్న గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా- పవన్ రావు మంగళవారం మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాగు క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వాడ్కర్ తేజ రావు, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు క్యాతం రాఘవులు, టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహమ్మద్, తెరాస నాయకులు గంగారెడ్డి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
గోకవరం సి హెచ్ సి నందు 70 మంది కి కోవిడ్ టీకాలు...
కూనా శ్రీశైలంగౌడ్ ను కలిసిన సుభాష్ నగర్ బీజేపి మాజీ అధ్యక్షుడు హనుమాన్..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన నాటినుండి..బాజాపా నాయకులు కార్యకర్తలు శ్రీశైలంగౌడ్ ఇంటికి క్యూ కట్టారు..బాజాపాలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.. కుత్బుల్లాపూర్ గాజులరామారం లోని కూన సౌజన్య గార్డెన్స్లో బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను సుభాష్ నగర్ 130 డివిజన బాజాపా మాజీ అధ్యక్షుడు హనుమాన్ కచ్చావ నేతృత్వంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలియజేశారు.. హనుమాన్ మాట్లాడుతూ శ్రీశైలంగౌడ్ బీజేపీలో చేరి మంచి నిర్ణయం తీసుకున్నారని సుభాష్ నగర్ డివిజన్ నుండి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హనుమాన్ తెలిపారు.., అలాగే పలు నియోజకవర్గాల బిజెపి నాయకులు కుత్బుల్లాపూర్ కి చెందిన పలువురు నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రాబోవు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ రామచంద్ర రావును గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలని మనమంతా కలిసి రామచంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు..
డివిజన్ 12 మండలాల్లో 1039 ఉపాధ్యాయ ఓట్లు...ఆర్డీవో ఎస్. మల్లిబాబు
తూర్పుగోదావరి,పెన్ పవర్
తూర్పు-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పెద్దాపురం డివిజన్ లో 12 మండలాలకు 1039 మంది ఉపాధ్యాయులు ఓటును నమోదు చేసుకున్నారని రెవెన్యూ డివిజినల్ అధికారి ఎస్. మల్లి బాబు తెలిపారు. మంగళవారం ఆర్డీఓ ఛాంబర్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల14 వ తేదీన నిర్వహించబడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పనులు శరవేగంతో జిల్లా కలెక్టర్ అదేశాలు మేరకు జరుగుతున్నాయని తెలిపారు. డివిజన్ లో 1039 మంది ఉపాద్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. పోలింగ్ కేంద్రం మండలానికి ఒకటి చొ పున్న 12 పోలింగ్ కేంద్రాలు యెర్పాటు చేసినట్లు తెలిపారు.11 కేంద్రాలను ఎంపిడిఓ ఆఫీస్ లోను, రంగంపేట మాత్రం తాసీల్ధార్ ఆఫీస్ నందు ఏర్పాటు చేశామని తెలిపారు.1039 మంది ఓటర్లలో 709 మంది పురుషులు,330 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. తుని లో అత్యధిక ఓటర్లు 241 మంది కలిగి ఉండగా, రంగంపేటలో అత్యల్పంగా ఓటర్లు 21 మంది వున్నారని పేర్కొన్నారు. ఉపాద్యాయులు, భారత రాజ్యాంగం అనుమంతిచిన భాషలో అంకెలు ఉపయోగించి ఓటు వెయ్యలని తెలిపారు. అదే విధంగా వైలెట్ స్కెచ్ పెన్ తో మాత్రమే అంకెలు వేయాలని తెలిపారు.ఈ నెల 14 న ఉదయం 8 గంటల నుండి మధ్యా నం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మార్చి17న కాకినాడ జేఎన్టీయూ లో కౌటింగ్ పక్రియ జరుగుతుందని అన్నారు.డివిజినలోని ఎన్నికలకు సంభందించి 25 బ్యాలెట్ బాక్సలు, సిద్ధం చేశామని,3 రూట్లు,మూడు జోన్లు, గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముగ్గురు రూట్ అధికారులు, 3 సెక్టార్ అధికారులు ,3 బస్సులు అదేవిధంగా 3 ప్లేయింగ్ స్క్వాడ్ టీమ్స్ , ఉంటాయని చెప్పారు. సిసి కెమెరాల పర్యవేక్షణలోపోలింగ్ పక్రియ జరుగుతుందని అన్నారు . ఓటు కలిగిన ప్రతి ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికలో షేక్ షబ్బీర్ అలీని గెలిపించాలని ప్రచారం
సూర్యాపేట,పెన్ పవర్
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...