Followers

 జర్నలిస్టులకు బియ్యం పంపిణీ


 జర్నలిస్టులకు బియ్యం పంపిణీ


( పెన్ పవర్ , హనుమంతునిపాడు)


హనుమంతునిపాడు మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు మండల జడ్పీటిసి అభ్యర్థి మొరబోయిన గంగరాజు గురువారం ఒక్కొక్క జర్నలిస్టుకు 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రబలుతున్నప్పటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం జర్నలిస్టులు చేస్తున్న పని అభినందనీయమన్నారు. తమకు సహకారం అందించిన గంగరాజుకు మండల జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...