Followers

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు


600.కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు

ఎటపాక,


 


-ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలీన మండలాల బిజెపి అధ్యక్షులు దొంతు మంగేశ్వరరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటింటికి వెళ్లి గురువారం పంపిణీ చేశారు,వివరాలోకివెళ్తే ..ఎటపాకమండల పరిధిలోని గౌరీదేవిపేట పంచాయతీ పేద ప్రజలకు 8 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు,అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కరోన వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు,ఈకార్యక్రమంలో వసంతాల.రమేష్,సుకురామ్, వెంకట్,రమేష్,నాయకులు,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...