Followers

క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పేదలకు సహాయం





క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో పేదలకు సహాయం

 

అనకాపల్లి ,  పెన్ పవర్

 

గొలగాం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ క్రిస్టియన్స్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు  లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పది కేజీల బియ్యం ఐదు రకాల కాయగూరలు, కంది పప్పు ,చింతపండు, ఆయిల్ ప్యాకెట్, గోధుమపిండి ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ నెలసరి పడే నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. పంచాయతీ ఎల్లారం వంద మందికి వృద్ధులకు వితంతువులకు ఎంపీటీసీ సభ్యులు నారిపిన్ని చంద్రశేఖర్ అధ్యక్షతన పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమంలో వైస్సార్ సిపి నాయకులు రేబాక ఇంద్రకుమార్, ఉడతా రాముడు,  కరుణాకర్పెన్నడ రాము,విరుగులసంతోష్, చోడ్ చంద్రపల్,రయవరపువరప్రసద్,కసిపల్లిసంతోష్, జ్జామిత్రినద్, కసిపల్లిశ్రిను, వీరుగుల వెంకట అప్పారావు,చొడే అరుణ్,ఒంటుపు ఈశ్వరరావు, డేనియల్ మరియు కొప్పాక జై భీమ్ సేన సేవా సంఘo యువత పెద్దలు  పాల్గొన్నారు.

 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...