ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 60సం"పై బడిన వారికి కరోనా వ్యాకినేషన్
పెన్ పవర్, మరిపెడబుధవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 60 సంస్త్రాల పై బడిన మరియు 45 నుండి 60 సంవత్సరాలు లోపు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ (టీకా) వేసినట్లు డాక్టర్ గుగులోతు రవి నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 90 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పి హెచ్ కోటేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ సునంద ఏఎన్ఎం సరళ, రాములమ్మ, లలిత, రోజామని తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment