Followers

డ్రైనేజీ సమస్య పట్టించుకోని అధికారులు...

డ్రైనేజీ సమస్య పట్టించుకోని అధికారులు...

పెన్ పవర్,మేడ్చల్ 

మేడ్చల్  మున్సిపాలిటీలోని 3వ వార్డ్ దుస్థితి. ప్రభుత్వ సొమ్ము లక్షల రుపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, డ్రైనేజీ వ్యవస్థ ఏవిధంగా వుందో. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు  డబ్బల్ బెడ్ రూమ్లు ,అందరికీ వృద్యప ఫించన్లు, కొత్త రెషన్ కార్దూలు ఇస్తామని ఓట్లు వేయుంచుకొని సామాన్య ప్రజలను  తన వెనుకల తీంపుకొంటున్నా ప్రజ ప్రతినిధి కొంచెం ప్రజల సమస్యలు తీర్చలని రోడ్ల మద్యలో వేసిన డ్రైనేజీ పైపులగురించి  కొన్ని లక్షల రూపాయల ఖర్చు చేసి పూర్తి చేయకుండా వదిలేసి రోడ్డు వెంట దుమ్ము లేస్తూన్నా , ప్రతి రోజు ఆ రోడ్డు పక్కన పొతున్న పట్టించూకొవడాం లేదు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం, అలాగే డ్రైనేజీలు కొసం కొన్ని లక్షల రూపాయలను తనకు కావలసిన  కాట్రాక్టలకు దారపొసి డ్రైనేజీ లైన్లు సరిగ్గా కలపకపొవడాం మనం చూస్తున్నాము, ఇవేగాక ఇంకా చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం హడావుడి పని చేస్తారు. ఆ తర్వాత ఏమి పటించూకొకుండా, ఎక్కడెక్కడ ప్రభుత్వ భుమి వుందా కబ్జా చేద్దమని ఆశగా ఎదురు చూస్తున్నారు, తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలు చేయాలని పెద, నీరుపేద, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కుటుంబలను ఆదుకోవాలని ఎవరికీ లేదు. మేము మున్సిపాలిటీకీ వెళ్లి ఎదైనా పని చేయమని అడిగితే బడ్జెట్ లేదు తర్వాత చేద్దామంటూ వాయిదా వేస్తూన్నారు. ఇంకా నైనా పదవులు అనుభవిస్తున్న అధికారులు కానీ, ప్రజ ప్రతినిధులు కానీ ప్రజల సొమ్మును వృధా చేయకుండా, సరైన ప్రణాలికను ఎర్పాటు చేసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...