ఆదిత్య లో ప్రశాంతంగా ముగిసిన జె.ఈ.ఈ. మెయిన్స్ పరీక్షలు
గండేపల్లి,పెన్ పవర్
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ఇంజనీరింగ్ కళాశాలల ప్రాంగణంలో ఉన్న ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో ది. బుధవారం రెండవరోజు ఉదయం 9-00 నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు జరిగిన జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు ప్రిసిడింగ్ ఆఫీసర్ గా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.శ్రీనివాసరెడ్డి,టెస్ట్ సెంటర్ అడ్మిన్ గా ప్రో. ఎం. రాజబాబు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు పరీక్షకు ఉ.75మందికి గాను 75మంది అయ్యారని రాజబాబు తెలిపారు. ఈరోజు ఉదయం సెషన్ తో ఆదిత్య లో పరీక్షలు ముగిసాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిక్షలకు ఎటు వంటి ఆటంకం లేకుండా ఆదిత్య యాజమాన్యం సహాయసహకారాలు అందించారు.

No comments:
Post a Comment