పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు బంద్
విశాఖపట్నం, పెన్ పవర్
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ప్రభుత్వ GORt.No.70 MA&UD(G2) విభాగం, తేదీ22.02.2021 ననుసరించి జిల్లాలో పోలింగ్ జరిగే్ విశాఖ నగరం, నర్సీపట్నం, ఎలమంచిలి పట్టణప్రాంత పరిధిలో గల మద్యం దుకాణాలను పోల్ ముగియడానికి 48 గంటలు ముందు నుండి అనగా 8వ తేదీ సాయంత్రం నుండి పోలింగ్ రోజు వరకు, ఇంకా ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన పూర్తిగా మూసివేస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అథరిటీ వి.వినయ్ చంద్ ప్రకటించారు.

No comments:
Post a Comment