పెదబ్రహ్మదేవం గ్రామం లో గల 6వ వార్డు లో అవార్డు సభ్యులు శ్రీమతి తోటకూర దుర్గా లక్ష్మి గంగాధర్ తమ పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసంధర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మీడియా మేనేజర్ జాతీయ పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత తోటకూర గంగాధర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి అని అన్నారు.
తమ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేసిన బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో మలకల సూర్యారావు, వరాలబాబు, తోటకూర సత్తిబాబు, బండారు కొండ, తోటకూర పెదరామారావు,ఆటపాకల సూరిబాబు & బ్రదర్స్,తాడాల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment