Followers

రథ మహోత్సవంలో ఉమా కంఠమహేశ్వర స్వామి భక్తులకు దర్శనం

 రథ మహోత్సవంలో ఉమా కంఠమహేశ్వర స్వామి భక్తులకు దర్శనం

పెన్ పవర్,ఆత్రేయపురం

మహాశివరాత్రి పురస్కరించుకొని గురువారం తెల్లవారుజాము నుండి భక్తులతో శివాలయాలు ఓం నమశ్శివాయ  అనే ఓంకారంతో మార్మోగాయి ర్యాలీ  ఉమా కంఠమహేశ్వర స్వామి  ఆలయం భక్తులతో పోటెత్తిన ది మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు అత్యంత వైభవంగా కంఠమహేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు పుణ్యక్షేత్రాలుగా చెప్పుకునే జగన్మోహిని కేశవ స్వామి శ్రీ ఉమా కంఠమహేశ్వర స్వామి ఆలయములు ఎదురుబొదురు ఉన్న వీధిలో ఉమా కంఠమహేశ్వర స్వామి రథం పైన భక్తులు దర్శనమిచ్చారు ఈ రథోత్సవంలో ఎక్కువ సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...