Followers

పౌష్టికాహారం అందజేత

 పౌష్టికాహారం అందజేత    

పెన్ పవర్, కందుకూరు

 పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గల అంగన్వాడి సెంటర్ నందు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఐసిడిఎస్ సిడిపిఓ లిడియమ్మ గురువారం  పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లిదియమ్మ  మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు బలవర్ధకమైన విటమిన్లు  ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అనంతరం అంగనవాడి కేంద్రంలో రికార్డులు పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సునీత, అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ రాణి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...