Followers

కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

 కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిఆర్ డి ఓ లక్ష్మారెడ్డి

పెన్ పవర్, కొవ్వూరు

   కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఓట్లలెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అని కొవ్వూరు ఆర్డీవో డి. లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కొవ్వూరు దీప్తి స్కూల్ లో మున్సిపల్ ఎ న్నికల ఓట్లలెక్కింపు సిబ్బంది కి ఓట్ల లెక్కింపు పై శిక్షణా తరగ తులు లో ఆర్డీవో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మున్సి పల్ ఎన్నికల ఓట్లలెక్కింపు పారదర్శకంగా, నిస్పక్షపాతం గా, త్వరితగతిన ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ నెల 14 వతేది ఉదయం 8గంటల కు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అ వుతుందని అన్నారు. ఫలితా లు త్వరిత గతిన వెల్లడించేం దుకు వీలుగా అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. 

ఉదయం 8గంటలకు ప్రారంభమ య్యే లెక్కింపు కు గంట ముం దుగా అనగా ఏడుగంటలకే కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ స్టాఫ్ హాజరు కావాలని అదేశిం చామని అ న్నారు. కౌంటింగ్ కేంద్రంలో పటిష్ఠ బ్యారికేడింగ్ చేశామని అన్నారు. త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతు లు కల్పిం చామని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామ ని తెలిపారు. కౌంటింగ్ ఫలితా లను ఎప్పటికప్పుడు త్వరితగ తిన ప్రకటించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.ఆదివారం  ఉదయం 8గంటలకు  దీప్తి ఇంగ్లీష్ మీడి యం హై స్కూల్ నందు మున్సి పల్ ఎన్నికల ఓట్లలెక్కింపు ప్రారంభం.పలితాలు త్వరిత గతిన వెల్లడించేందుకు వీలుగా మొత్తం 10 వార్డులకు - 19 టేబుల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టేబుల్ కు ముగ్గురు అధికారులు,  ఒకే రౌండ్ లో పలితాలు వెల్లడి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఓట్ల లెక్కిం పుకు  23 మంది కౌంటింగ్ సూ పరవైజర్సు, 57 మంది కౌంటిం గ్ అసిస్టెంట్లు, 5 గురు ఎలక్షన్ అధికారులు ని యమించామ న్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు కు గంట ముందుగా అనగా ఏడు గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ స్టాఫ్ హాజరు కావాలి అని అన్నారు. కౌంటింగ్ కేంద్రం లోపటిష్ఠ బ్యారికేడింగ్ ఏర్పా ట్లు,త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిం చా మన్నారు. కౌంటింగ్ ఫలితా లను ఎప్పటికప్పుడు త్వరిత గతిన ప్రకటించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము అని అన్నారు. అభ్యర్థులు, ఏ జెంట్లు అందరూ కూడా సమ న్వయంతో ఓటింగ్ పక్రియ పూ ర్తి చేయడానికి సహ కరించా లి అని అన్నారు. ఎన్నికల పాస్ లు తప్పనిసరిగా తెచ్చుకోవాలి అని అన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ కె. టి. సుధాకర్ పట్టణ సీఐ, ఎం. వి. వి. ఎస్.ఎన్. మూర్తి, సంబంధి త అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...