సి ఎం సహాయనిది చెక్కులు పంపిణీ
గంభీరావుపేట, పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామo లో పేదలకు తెలంగాణా ప్రభుత్వం బుధవారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు ఎడబోయిన రత్నాకర్ ఆధ్వర్యంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణి చేయడం జరిగింది. లబ్ధిదారులు పిట్ల మల్లవ్వ 56000/- రూపాయలు, ఓరుగంటి లక్ష్మి 50000/-రూపాయలు, ధ్యానబోయిన పూజ 32000/- పాక చిన్న మల్లయ్య 26000/-జంగం ఎల్లయ్య 16000/-రూపాయల చెక్కులు అందించడం జరిగింది కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు ఎంపీటీసీ బాలమణి,తెరాసమండలఅధ్యక్షలు పాపగారివెంకటస్వామిగౌడ్ ,ఎం పి వంగ కరుణ సురేందర్ రెడ్డి , ఆర్ బి ఎస్ రైతు బందు సమితి మండల అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ యాదిలాల్, కె డి సి సి బి డైరెక్టర్ రాజేశ్వర్ రావు సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శేఖర్ గౌడ్ తెరాస సీనియర్ నాయకులు మాజీ ఎం పి రాజారాం, లక్ష్మణ్, సురేందర్ రెడ్డీ, కిషోర్, ఆంజనేయులు, మల్లేశం, మహిళా సంఘ అధ్యక్షురా లు బాల్ లక్ష్మి , నాగరాజు, రాజేందర్, గోవర్ధన్, స్వామి, నర్సింలు , రాజు మరియు ఇతర తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:
Post a Comment