జగన్మోహిని కేశవ స్వామి గోపాల స్వామి ల శ్రావణమాస కళ్యాణ మహోత్సవం
పెన్ పవర్,ఆత్రేయపురంర్యాలీ గ్రామంలో వెలిసిన శ్రీ జగన్మోహినీ కేశవస్వామి గోపాలస్వామి ల శ్రావణ నక్షత్రం మాస కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరిగినది తదుపరి మాస కళ్యాణం 6.4.2021లో జరుగును.శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయముకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు ఈ ఆలయమునకు ఒక విశిష్టత ఉంది ముందు కేశవ స్వామి దర్శనం ఇవగా వెనక మోహినీ అవతారంతో దర్శనమిస్తారు స్వామి వారి రెండు పాదాలు మధ్య గంగా విగ్రహం నుండి నిత్యం నీరు వస్తుంది అటువంటి విశిష్ట కలిగిన కేశవ స్వామి కు గోపాల స్వామి కు శ్రావణ నక్షత్రం మాసం లో అత్యంత వైభవంగా జరిగే కళ్యాణ మహోత్సవం లో భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఈ కళ్యాణ మహోత్సవం లో పాలు పంచుకోలేని భక్తులు దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఆలయ ఈవో కృష్ణ చైతన్య ను 08855-250477,250231 సంప్రదించండి భక్తులకు పోస్టు ద్వారా ప్రసాదాలు స్వీకరించి పడుతుందని తెలియజేయడమైనది.

No comments:
Post a Comment