Followers

సేంద్రియ పద్దతిలోకూరగాయలు సాగు

 సేంద్రియ పద్దతిలోకూరగాయలు  సాగు 

ఆదర్శంగా  నిలిచిన  యువకుడు  బొంగు  మల్లేశం 

గంభీరావుపేట , పెన్ పవర్  


రాజన్న సిరిసిల్ల  జిల్లా  గంభీరావుపేట మండలం  నర్మాల గ్రామం లో  బొంగు మల్లేశం యాదవ్   సేంద్రియ పద్ధతి లో  కూరగాయలు సాగు  చేస్తున్నాడు   ప్రవేట్  క్లినిక్  ఆర్ ఎం పి  డాక్టర్ ప్రజల కు  వైద్య సేవలు అందింస్తు. దింతో   తన ద్రుష్టి  వ్యవసాయం వైపు మళ్ళించాడు ఆదర్శం గా వ్యవసాయం వైపు  చుస్తూ ప్రాథమిక  వైద్య సేవలు అందిస్తూ కూరగాయలు  సాగు  తన  తల్లిదండ్రులు  సహకారం  తో  బొంగు  మల్లేశం యాదవ్   తన స్వంత  పొలం లో  కూరగాయలు ఆకు కూరగాయలు  అన్నిరకాల   పంటలు పండి స్తున్నారు     ఇటీవల  గత సంవత్సరం నవంబర్  నెల  2020  సంవత్సరం  లో  నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు  తో  గ్రామం లోని     రైతులు వెళ్లి సందర్శించడం జరిగింది. తెలంగాణా లో వ్యవసాయవిధానానికి నిజామాబాద్  జిల్లా అర్ముర్ మండలం ,  తలమానికం అంకాపూర్ గ్రామాన్ని  గ్రామ రైతులు  అవలభిస్తున్నా  విధానాన్ని  అంకాపూర్ లోని  సేంద్రియ  పద్ధతి లో  నూతన వ్యవసాయం విధానం లో  పంటలు  కూరగాయలు  సారవంతం మైన నెల మీద  పెట్టాలని  అక్కడ  రైతులను సాగు పద్ధతి గురించి  అడిగి  తెలుసు కున్నాడు  అభివృద్ధి చెందావచ్చాని  రైతు లు  చెప్పడం జరిగింది. నర్మాల గ్రామం లో కూరగాయలు  సాగు లేదు గ్రామస్తులు  గంభీరావుపేట కు వచ్చి  కూరగాయలు  తీసుకొని పోయే దానికి  వస్తారు.  2021 సంవత్సరం లో  కూరగాయలు  సాగు  చెయ్యాలని   ఆలోచన  వచ్చి తల్లి దండ్రుల  సహకారం తో మొదలు పెట్టడం జరిగింది. అందుకే  తన ఊరిలోనే   తన స్వంత పొలం లో  కూరగాయలు  పండించాలని అదికూడా  సేంద్రియ  పద్ధతి లో సాగు  చెయ్యాలనినిర్ణహించాడు. తన కున్న  25 గుంట లో  విస్తీర్ణంలో  అన్ని రకాలుగా  కూరగాయలు  పండిస్తూన్నాడు   టమాటా , దోస , బెండకాయ , బీరకాయ , మిర్చి , గోధుమ , వెల్లుల్లి , ఉల్లి  , క్యారెట్. అన్ని పంటలుచేతికి  వచ్చింది. ఇంకా  ఎన్నో పంటలు  సాగు చేస్తున్నాడు  అడవి ప్రాంతం లో  పొలం ఉండడం తో వన్య ప్రాణుల భారీ నుండి కాపాడుకోవడానికి  చుట్టూ  కంచె  పెట్టడం  జరిగింది. కోళ్ల  పశువుల  పెడనే ఎరువులుగా వినియోగిస్తున్నాడు. రసాయన  ఎరువులు  క్రిమిసంహారంక మందులు వినియోగించడం లేదని   రైతు  బొంగు మల్లేశం  వివరించాడు  ఇదే  తొలి సారి కావడం ఫలితం  ఎలా ఉంటుందో   వేచి  చుడాలని అని  అన్నాడు   కూరగాయలు సాగు సేంద్రియ వరుస క్రమంలో పద్ధతి పెట్టడం జరిగింది.  కూరగాయలు  సాగు ఫలితం  చేతికి వచ్చింది  అని   నర్మాల గ్రామ ప్రజలు  బొంగు మల్లేశం ను  అభినందించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...