గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత
బెల్లంపల్లి , పెన్ పవర్మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా వివాహం చేసుకున్న వారికి ధ్రువపత్రాలను సర్పంచ్ గాజుల రంజిత వెంకటేషగౌడ్ అందజేశారు .నూతన వధూ వరులు చీకటి నందిని సాయి కుమార్,నాయిని శిరీష విజయ్ కుమార్ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ. వార్డ్మెం బర్.లక్ష్మి,రవి,నాందేవ్,చంద్రగౌడ్,తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment