Followers

గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత

 గురజాల జిపి లో వధూవరులకు ధ్రువపత్రాల అందచేత

బెల్లంపల్లి , పెన్ పవర్

మండలంలోని గురిజాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా వివాహం చేసుకున్న వారికి ధ్రువపత్రాలను సర్పంచ్ గాజుల రంజిత వెంకటేషగౌడ్ అందజేశారు .నూతన వధూ వరులు చీకటి నందిని  సాయి కుమార్,నాయిని శిరీష విజయ్ కుమార్ దంపతులకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ. వార్డ్మెం బర్.లక్ష్మి,రవి,నాందేవ్,చంద్రగౌడ్,తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...