రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు
తాండూర్, పెన్ పవర్మంచిర్యాల జిల్లా తాండూర్ కోక్కిరాల రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు, ప్రారంభించారు. బుధవారం మాదారం సింగరేణి మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా. హజరై క్రిడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈసా,పార్టీ సినియార్ నాయకులు స్థానిక ఎంపిటిసి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు కాపర్తి సుభాష్, మాజీ జేడ్పిటిసి బండి పోషం,మాజీ సింగిల్ విండో వైఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి,పుట్ట శ్రీనివాస్,క్రీడాకారులు, పాల్గొన్నారు.
No comments:
Post a Comment