సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న...జి.వి.ఎమ్.సి నూతన మేయర్
మహారాణి పేట, పెన్ పవర్
గ్రేటర్ విశాఖ మున్సిపల్ మేయర్ గా నూతనంగా ఎన్నికైన గోలగానీ హరి కుమారి, శ్రీనివాస్ దంపతులు గురువారం సాయంత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

No comments:
Post a Comment