Followers

జోన్ 4,స్థానిక వెంకటేశ్వర మెట్ట సచివాలయంలో ఉగాది సంబరాలు

 జోన్ 4,స్థానిక  వెంకటేశ్వర మెట్ట సచివాలయంలో ఉగాది  సంబరాలు

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ  జోన్ 4,స్థానిక  వెంకటేశ్వర మెట్ట  సచివాలయం లో  ఉగాది ని పురస్కరించుకొని  వాలంటీర్ లు  సెక్రెటరీలు  తమ ఈ సంవత్సర కాలంగా  చేస్తున్న  సంక్షేమ పథకాల,ప్రభుత్వం  తమకు  అందచేసిన  భాద్యతలు  అవసరమైన చర్యలు కోసం, చర్చించటం జరిగింది. వార్డ్  స్పెషల్ ఆఫీసర్  పార్వతి  కరోనా 2వ వేవ్ పట్ల  అవగాహన,జాగ్రత్తలు  వివరించారు. ఈ సందర్బంగా ఉగాది పురస్కరించుకొని  వాలంటీర్ లకు  బహుమతి ప్రదానం  నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో  33 వ వార్డ్  సెక్రటరీ లు  పి వి కిరణ్ కుమార్, పవన్ కుమార్, భార్గవ్,రేణుక, ప్రమీల, రమేష్,హారిక,నూర్జహాన్ చిరంజీవి,వెల్ఫేర్ లలిత,జాన్ షాహిద్,ఏ.ఆన్.ఎం లు  లక్ష్మి,తులసి, వాలంటీర్ లు  గౌరీ,చైతన్య,తారక్,నవీన్,చంద్రకళ, లోక త్రివేణి,కుమారి,పద్మ,రమ్య సంధ్య  తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...