Followers

విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి

 విద్యాలయాలు  బలోపేతం చేయడంలో ఎనలేని కృషి...

ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రంలో విద్యాలయాలు బలోపేతం చేయడంలో ఎనలేని కృషి చేశారని తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో యెల్లారెడ్డిపేటలో మే 1న విద్యావేత్త మంకురాజయ్యగారికి పూలమాల వేసి ప్రగాఢ సంతాపం తెలిపింది. రాజయ్య "మనబడి మనందరి బాధ్యత"కార్యక్రమం  మరియు ఆంగ్లవిద్య ప్రవేశపెట్టి  ప్రభుత్వ విద్యాలయాలు బలోపేతం తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పరుశురాం తెలిపారు. విద్యాభివృద్ధికి చేయడంలో క్రృషిచేశారనీ జ్ఞాపకాలను  నెమరువేసుకున్నారు తెలంగాణ విరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం  జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, ఎం.డి దస్తగీర్, రాములు,రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...