ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లుగా జేఎన్టీయూ విద్యార్థులు
కూకట్ పల్లి,పెన్ పవర్
ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్లుగా జేఎన్టీయూ విద్యార్థులు
కూకట్ పల్లి,పెన్ పవర్
మహిళలకు ఘన సన్మానం
కూకట్ పల్లి,పెన్ పవర్
మహిళాదినోత్సవం వేడుకలలో దుండిగల్ చైర్మెన్..కమీషనర్
దుండిగల్,పెన్ పవర్
కొంపల్లి మున్సిపాలిటీలో మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే...
జీడిమెట్ల,పెన్ పవర్
మహిళా దినోత్సవం వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ రాజు..
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తియుక్తులు మహిళలకే ఉన్నాయని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ పూర్ రాజు కొనియాడారు... సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సాయి కళ్యాణ మండపంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తుందని అన్నారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల పక్షపాతి అని చట్టసభలలో పురుషులతోపాటు స్త్రీలకు సమాన రిజర్వేషన్లు కల్పిస్తూ తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.. గత ప్రభుత్వాలు మహిళల సంక్షేమాన్ని విస్మరించాయని టిఆర్ఎస్ ప్రభుత్వం అందరి మహిళలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని తెలియజేశారు.. సుమారు 4 వందల మంది మహిళలకు శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్ ఎస్ .మల్లేష్ గౌడ్ .మహిళా నాయకురాళ్లు బింగి .ఇందిరా గౌడ్. ఈ. సువర్ణ. లతా. రేణుక. మల్లికాంబ. జయ శ్రీ .భాగ్య. శాంతి. పద్మ. శాంతా .చంద్రకళ. లావణ్య. వనిత .జ్యోతి. రాణి. ఆది లక్ష్మి సంధ్య. సుజాత. క్లార. అలివేలు. ఉమా. స్థానిక నాయకులు. మహమూద్, మల్లారెడ్డి, విటల్, లక్ష్మణ్. రాయి విగ్నేష్. బసవేశ్వర్. వినయ్ .గంగా సంతోష్. ప్రభాకర్. హాజీ .సంపత్ రెడ్డి .సాజిత్ .ఉదయ్. ఖయ్యుం. ఖలీల్. నరేష్. రాజు. తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఎమ్మార్పీఎస్..
దుండిగల్,పెన్ పవర్
అచ్యుతాపురం అంగన్వాడీ కేంద్రంలో అవకతవకలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు
గోకవరం,పెన్ పవర్
గోకవరం మండలం లోని అచ్యుతాపురం గ్రామంలో రెండో నంబరు అంగన్వాడి కేంద్రంలో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అందించవలసిన పోషకాహారాన్ని, మరియు పోషక పదార్థాలను సక్రమంగా అందడం లేదని గ్రామస్థులు జిల్లా ఐసిడిఎస్ పిడి పుష్ప వాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లా ల వెంకన్న బాబు అచ్యుతాపురం గ్రామస్తులు తో కలిసి జిల్లా ఐసిడిఎస్ పిడి కి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. అంగన్వాడి కేంద్రం నిర్వహణలో లోపాలపై కాకినాడలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లి ప్రాజెక్టు డైరెక్టర్లు కు ఫిర్యాదు అందజేయడం జరిగింది.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...