ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.
కురవి ,పెన్ పవర్
ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం కదిలిన కాంగ్రెస్ వాదులు.
కురవి ,పెన్ పవర్
బిజెపి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అంటున్న రాజవర్ధన్ రెడ్డి
పెన్ పవర్,మరిపెడ
మరిపెడ మండలంలోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారం భాగంగా మంగళవారం రోజున ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాల కాలేజీలో ఉపాధ్యాయ సిబ్బంది ని గాడ్యుయేట్ ఓట్ల ప్రచారంలో బీజేపీ నాయకులు కలవడం జరిగింది. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజవర్ధన్ రెడ్డి పాల్గొని అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులకు పిఆర్ సి రావాలన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలన్న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమిందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమనేత బీజేపీ నాయకుడు బుల్లెట్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కెసిఆర్ పరిపాలన సాగుతున్నదని కుల కుటుంబ రాజకీయం చేస్తున్న కెసిఆర్ ఉద్యమ ద్రోహిగా మిగిలిపోతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాధరబోయిన రాఘవులు, వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు భూక్యా శ్రీనివాస్, భద్రిసెనాగౌడ్, పెంటయ్య, వెంకట చారి, పండు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.మరొకసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్సీ రామచంద్రరావు
కూకట్ పల్లి,పెన్ పవర్
గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..
పెన్ పవర్,మేడ్చల్
సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామదేవతల వేడుకలు
వి.మాడుగుల,పెన్ పవర్సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా గ్రామ దేవతల వేడుకలు శోభిల్లుతూ ఉన్నాయని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అన్నారు. మంగళవారం మాడుగుల ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎడ్ల బళ్ళ పందాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో ప్రతి చోట గ్రామదేవతల తీర్థ మహోత్సవాలు జాతరలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని అందువల్ల భక్తి శ్రద్ధలు గ్రామం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. తీర్థ మహోత్సవాలు కారణంగా భక్తులు బంధువులు స్నేహితులు కలుసుకోవడం విందులు వినోదాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వల్ల తీర్థ మహోత్సవాలకు ఆదరణ కలుగుతుందన్నారు. ఎడ్లబండ్ల పోటీలు గుర్రపు పందాలు నిర్వహించడం వల్ల పోటీతత్వం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. రహదారులు డ్రైనేజీలు లింకు రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులకు మెరుగుపరచాలని కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. పేద ప్రజల సంక్షేమమే వైయస్ జగన్ లక్ష్యం అని అమ్మ ఒడి జగనన్న చేయూత తదితర సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ జగన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేసును చేధించిన కూకట్ పల్లి పోలీసులు
కూకట్ పల్లి,పెన్ పవర్
వాడపల్లి వెంకన్నకు 85 వేల మూడు వందల రూపాయలు విరాళం
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేసియున్న కలయుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అలివేలు మంగ పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నాడు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ స్వామివారి అన్నప్రసాదం ట్రస్ట్ కు తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన పడాల ప్రశాంత్ రెడ్డి 15000/-రూపాయలు విరాళం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నున్నా చైతన్య కుమార్ నీరజ దంపతులు ఆస్వామి వారికి 25000/- విరాళం రావులపాలెం గ్రామానికి చెందిన కొత్త నాగ సత్య శివ గణేష్ కుమార్ సాయి శరణ్యదంపతులు ఆ వెంకన్న కు 25116/-విరాళం రాజమండ్రి చెందిన కుమార్ ఎంటర్ప్రైజెస్ 10116/- విరాళం పశ్చిమ గోదావరి జిల్లా వేగేశ్న ఉమా వెంకట సుబ్బరాజు లీలా మహా లక్ష్మి దంపతులు 10116 రూపాయలు విరాళంగా ఇచ్చారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ ఏడుకొండల స్వామి చిత్రపటానిఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...