కలియుగ దైవం వెంకన్నకు1,01,116/- రూపాయలు విరాళం
పెన్ పవర్,ఆత్రేయపురం
వాడపల్లి గ్రామంలో కొలువుతీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ వెంకటేశ్వరస్వామి నిత్య అన్నదానానికి పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవిపట్నం గ్రామానికి చెందిన పొట్ట సీతారాముడు జ్యోతి దంపతులు 1,01,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ దంపతులు దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ వైకుంఠవాసుని చిత్ర పటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:
Post a Comment