Followers

కలియుగ దైవం వెంకన్నకు1,01,116/- రూపాయలు విరాళం

 కలియుగ దైవం వెంకన్నకు1,01,116/- రూపాయలు విరాళం


పెన్ పవర్,ఆత్రేయపురం

వాడపల్లి గ్రామంలో కొలువుతీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు స్వామి  వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ వెంకటేశ్వరస్వామి నిత్య అన్నదానానికి పశ్చిమగోదావరి జిల్లా  ఉండి మండలం మహాదేవిపట్నం గ్రామానికి చెందిన పొట్ట సీతారాముడు జ్యోతి దంపతులు 1,01,116/- రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ దంపతులు దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు ఆ వైకుంఠవాసుని చిత్ర పటాన్ని ఇచ్చి  కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...