ఎమ్మెల్సీ ఎన్నికలకు వామపక్షాల ప్రచారం
కేసముద్రం ,పెన్ పవర్
వామపక్షాలు బలపరిచిన నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బి జయ సారధి రెడ్డి. విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ఇనుగుర్తి గ్రామంలో గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఒద్దిరాజు కిషన్ వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఓట్లను పలు గ్రామాలలో తిరిగి పట్టభద్రులను అభ్యర్థిస్తున్నారు వామపక్ష నాయకులు. ఈ కార్యక్రమంలో మారుతి నేనే పాపారావు, చాగంటి కిషన్ చెప్పు శ్రీధర్ స్టాలిన్ ఇమామ్ అలీ తదితరులు పాల్గొన్నారు

No comments:
Post a Comment