Followers

శివపార్వతుల కళ్యాణం వీక్షించిన పరిగి ఎమ్మెల్యే

 శివపార్వతుల కళ్యాణం వీక్షించిన పరిగి ఎమ్మెల్యే

వికారాబాద్ , పెన్ పవర్

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లోని సయ్యాద్ పల్లి గ్రామంలొ మహాశివరాత్రి సందర్భంగా పర్వతి పరమేశ్వరి కళ్యాణం సందర్భంగా పరిగి శాసన సభ్యులు కే.మహేష్ రెడ్డి హజర్తెనారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్వతీ పరమేశ్వరులు కల్యాణం కు చూడడం ఎంతో పూన్య మని అయన అన్నారు.అనంతరం గ్రామంలోని పట్ట బద్రులను కలసి వాణిదేవికి ఓటు వెయ్యాలని మహేష్ రెడ్డి కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...