స్వామి వారికి బంగారు కిరీటాన్ని సమర్పించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
కూకట్ పల్లి,పెన్ పవర్కూకట్ పల్లి వివేకానంద నగర్ కు చెందిన వడ్డేపల్లి నర్సింగ్ రావు కుమారుడు తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్ లోకల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు, ఎల్.ఏ.సి మెంబర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు తన తండ్రి జ్ఞాపకార్థం జూబ్లీహిల్స్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బంధుమిత్రులు, కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్లి బంగారు కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు. ఈకార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కుటుంబసభ్యులు, మరియు గోవిందహరి లోకల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

No comments:
Post a Comment