Followers

యాదవ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

 యాదవ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

బెల్లంపల్లి ,పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోగల కన్నల గ్రామంలోనీ  బుగ్గ  రాజరాజేశ్వర ఆలయంలో జాతర సందర్భంగా పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో బుగ్గ రాజేశ్వర దేవాలయం వద్ద  భక్తులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాదవ సంఘం గౌరవ అధ్యక్షులు గెల్లి రాజలింగు హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గెల్లి జయరాం ( కో-ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు) నూనేటి సత్యనారాయణ (కో-ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు) బండి రామ్ యాదవ్ (ప్రధాన కార్యదర్శి) గాధం శ్రీనివాస్ యాదవ్ (కార్యదర్శి) లెంకల సన్ని యాదవ్ రేణి రంజిత్ కుమార్ యాదవ్, వేల్పుల రాకేష్ యాదవ్, సంకరి హరీష్ యాదవ్.తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...