తహసీల్దార్ ను సన్మానించిన బీజేపీ నాయకులు
అదిలాబాద్, పెన్ పవర్
మండల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన తాహసిల్దార్ దుర్వ లక్ష్మణ్ ను బీజేపీ నాయకులు. బుధవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సేవలు అందిస్తామని తాహసిల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు తోడసం బండు, ఉపాధ్యక్షులు బిక్షపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి బాబూలాల్ రాథోడ్, జిల్లా నాయకులు ప్రకాష్, చలుర్కర్ భోల సాయి, ఉన్నారు.

No comments:
Post a Comment