Followers

ఈసుగం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు

 ఈసుగం శివ మల్లన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు

కాగజ్ నగర్,పెన్ పవర్

ఈసుగం మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్  ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకోని గురువారం రోజు న ఉదయం ఈసుగం శివమల్లన్న స్వామి ఆలయంలో కొమురం భీం జిల్లా బీజేపీ  అధ్యక్షులు జెబి పౌడేల్  ప్రత్యేకంగా శివునికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ గారు,రాష్ట్ర కిస్సాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు రావి శ్రీనివాస్ ,సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర  ,సిర్పూర్ తాలూకా నాయకులు పాల్వాయి హరీష్ బాబు ,కాగజనగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కాళిదాసు ముజుందార్ ,అజిమీరా ఆత్మరంనాయక్ ,ఎంపీటీసీ వికాస్ గరామి ,కాగజనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయి కృష్ణ ,సమీర్ గుప్తా ,రణ్వీర్ ,పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...