నూతనంగా ఎన్నికైన సర్పంచులతో ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు సమావేశం
బంగారుపాళ్యం , పెన్ పవర్
పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయం లో బంగారుపాళ్యం మండలం లో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో ఎమ్మెల్యే .ఎం.ఎస్.బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలపై పంచాయతీ వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు. మరియు అవినీతికి తావులేకుండా చూడాలని పిలుపునిచ్చారు.14 వ ఫైనాన్స్ ద్వారా మంజూరు అయిన నిధులను అభివృద్ధి పనులకు ఖర్చుచేయలని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల కన్వీనర్ రామచంద్ర రెడ్డి మరియు మండల నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment