ఎమ్మెల్సీ గెలుపు కోసం టిఆర్ఎస్ విస్తృత ప్రచారం
కేసముద్రం , పెన్ పవర్
టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసముద్రం పట్టణ అధ్యక్షులు గుగులోతు వీరు నాయక్ ఆధ్వర్యంలో కో ఆప్షన్ సభ్యులు నజీర్ అహ్మద్, ఉపసర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్ మండల నాయకులు నల్ల కిరణ్, వార్డు సభ్యుడు నర్సింగం వెంకటేశ్వర్లు, రేవంత్, బద్రు నాయక్, బట్టు రమేష్, బాలుమోహన్ , నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment