Followers

రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

 రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు

తాండూర్, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా  తాండూర్  కోక్కిరాల రాఘపతిరావు ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేంసాగర్ రావు, ప్రారంభించారు. బుధవారం మాదారం సింగరేణి మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా. హజరై క్రిడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈసా,పార్టీ సినియార్ నాయకులు స్థానిక ఎంపిటిసి సూరం రవీందర్ రెడ్డి, నాయకులు కాపర్తి సుభాష్, మాజీ జేడ్పిటిసి బండి పోషం,మాజీ సింగిల్ విండో వైఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి,పుట్ట శ్రీనివాస్,క్రీడాకారులు, పాల్గొన్నారు.

అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ

 అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ

తాండూర్, పెన్ పవర్

 మార్చి 16 నుంచి 30 వరకు పోషణ పక్వడా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మాదరం సెక్టార్ లోని 32 మరియు కన్నల సెక్టార్ లోని 25 సెంటర్లలో ఈ రోజు అన్ని సెంటర్లలో సెంటర్లను శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నారు. తాండూరు మండల లోని నీలాయపల్లి ఒడ్డార కాలనీ అంగన్వాడీ సెంటర్ కి వైట్ వాష్ చేయించము. అంగన్వాడీ టీచర్లకు పోషణ పక్వాడ్ గురించి వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు ఉమారాణి,సువర్ణ, ధనలక్ష్మి, యాదలక్ష్మి, మీనా,అనసూర్య, విజయ, నాగమణి మరియు ఆయా పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాలతో లిబరేషన్ నాయకుల ర్యాలీ

 విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదాలతో లిబరేషన్ నాయకుల ర్యాలీ            

 ప్రత్తిపాడు,పెన్ పవర్ 

ఈరోజు ధర్మవరం లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాలి అంబేద్కర్ సెంటర్ నుంచి నంది సెంటర్ వరకు ర్యాలీ జరిగింది విశాఖ ఉక్ధ్ర ఆంధ్రులు హక్కు కు మోడీ పెట్టిన వ్యవసాయ మూడు చట్టాలు రద్దు చేయాలని నినాదాలు చేశారు ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి అంటూ నినా దించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రము ఉపయోగకరంగా లేదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చ బాబు అఖిల భారత్ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాపా లక్ష్మి తిరుపతి చిన్న బాబులు గొల్లపల్లి కామరాజు గుడాల వెంకట్ లక్ష్మి తిరగటం నాగమణి ఇ అనుసూరి లక్ష్మి ఎ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర నివాసంలో వెంకటకిష్టయ్య.పుణ్యతిథి కార్యక్రమం

 మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర నివాసంలో  వెంకటకిష్టయ్య.పుణ్యతిథి కార్యక్రమం...


 
బెల్లంపల్లి ,  పెన్ పవర్

బెల్లంపల్లి లో గల పాటి సుభద్ర నివాసంలో పాల్గొన్న టిఆర్ఎస్ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, అరిగెల నాగేశ్వరరావు,గుల్లపల్లి ఆనంద్,తొంగల సత్యనారాయణ,బొడ్డు నారాయణ,గేల్లి రాజలింగు, రాజ్ కుమార్ పాండే,మురుకురి చంద్రయ్య,శ్యామ్ సుందర్ సారాడా,అబ్దుల్ నవాబ్,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న...జి.వి.ఎమ్.సి నూతన మేయర్

 సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న...జి.వి.ఎమ్.సి నూతన మేయర్

మహారాణి పేట, పెన్ పవర్


గ్రేటర్ విశాఖ మున్సిపల్ మేయర్ గా నూతనంగా ఎన్నికైన గోలగానీ హరి కుమారి, శ్రీనివాస్ దంపతులు గురువారం సాయంత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

బంగారు లక్ష్మణ్ 82 వ జయంతి.

 బంగారు లక్ష్మణ్ 82 వ జయంతి

బెల్లంపల్లి,పెన్ పవర్

భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి SC మోర్చ పట్టణ అధ్యక్షులు పీక.లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వర్గీయ బంగారు.లక్ష్మణ్  82 వ,జయంతిని పట్టణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. aఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోడి.రమేష్,జిల్లా కార్యవర్గ సభ్యుడు సబ్బని.రాజనర్సు, సీనియర్ నాయకులు రెవెళ్లి.రాజలింగు, SC మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కోడి.సురేశ్,నవీన్, SC మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎరుకల. నర్సింగ్, పట్టణ ప్రధానకార్యదర్శి రాచర్ల. సంతోష్,SC మోర్చ పట్టణ ప్రధానకార్యదర్శి ఎరుకల.మనోహర్, ఉపాధ్యక్షులు అనిల్, మహిళ మోర్చ పట్టణ అధ్యక్షురాలు కల్యాణి,పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి సంతోష్ అగర్వాల్, BJYM పట్టణ అధ్యక్షులు అరవింద్,BJYM ప్రధానకార్యదర్శి శివ,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...

వలస కూలి కి ఆర్థిక సహాయం

 వలస కూలి కి ఆర్థిక సహాయం

బెల్లంపల్లి, పెన్ పవర్

బెల్లంపల్లి బాబు క్యాంపు బస్తీలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్ కూ చెందిన లవకుశ అనే యువకుడు నిన్న  అనారోగ్య కారణాల వల్ల ఉరి వేసుకొని మరణించాడు ఆర్థికంగా లేకపోవడం వల్ల బాబు క్యాంపు బస్తీవాసులు ,ఇతరుల సహాయార్థం 25 వేల రూపాయలు చందాలు  చేసి అతని  కుటుంబీకులకు ఇచ్చినారు ఈ కార్యక్రమంలో  వార్డు కౌన్సిలర్, యువకులు పాలుపంచుకున్నారు ...

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...