క్లాసిక్ దాబా వద్ద యూటర్న్ తెరిపించిన ఛైర్మన్...
పెన్ పవర్,మేడ్చల్
క్లాసిక్ దాబా వద్ద యూటర్న్ తెరిపించిన ఛైర్మన్...
పెన్ పవర్,మేడ్చల్
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహనిర్మాణాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహ నిర్మాణాలు జరగాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పిడి)విశ్వేశ్వర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అమలులో భాగంగా చేపట్టిన గృహ నిర్మాణాలను తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్శిపూడి, ఆలమూరు గ్రామాల్లో ప్రభుత్వఅధికారులు ఏర్పాటు చేసిన లేఅవుట్ లలో నిర్మిస్తున్న గృహాలను గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గణపతి, డివిజనల్ ఇంజనీర్ జి శ్రీనివాస ప్రసాద్, ఏఈ జేజిబాబు, ఆలమూరు ఎంపీడీవో జేఏ జాన్సీ లతో కలిసి నిర్మాణాలను తనిఖీలు చేశారు.
మొదటి విడతగా ఆలమూరు ఎర్ర కోలనీలో 385 గృహాలకుగాను 302 గృహాలు మంజూరు కాగా, వాటిలో 11గృహల నిర్మాణంతో పాటుగా నర్సిపూడిలో ఒక గృహం నిర్మాణం చేపట్టినట్టు వారు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గృహ నిర్మాణం జరగాలని, ప్రభుత్వ లేఅవుట్లలో నిర్మించే సామూహిక గృహాలకు పునాదులు ఎత్తులో నిర్మిస్తే ఖర్చు అధికమవుతాయని గృహ నిర్మాణ సంస్థ అధికారులు నిర్ణయించిన కొలతల ప్రకారమే గృహ నిర్మాణాలు జరగాలని ఆయన అన్నారు. అనంతరం అమలాపురం డివిజన్ రావులపాలెంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాల గృహ నిర్మాణాలపై ఆయా మండలాల ముఖ్య అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజినీర్లు పి దేవి, పీ నగేశ్, బి రోషిణి పలువురు అధికారులు పాల్గొన్నారు.
నిందితులను అరెస్టు చేయాలంటూ హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో
వనపర్తి, పెన్ పవర్
పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన జె సి మరియు ఎస్ పి
పెన్ పవర్,కొవ్వూరుపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం లోని పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె. నారాయణ నాయక్.కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొవ్వూరు పట్టణం నందు సమస్యాత్మక,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సదరు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గురించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ రెవిన్యూ ,పోలీస్ సిబ్బంది కలిసి ఎన్నికలు సామరస్యంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసాం.ఓటర్ల లందరూ అధికారుల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తపరచారు.వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా వినియోగించుకుంటున్నారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారికి రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలాగా పోలీసు రక్షణ ఏర్పాట్లు చేశారు.కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మరియు వృద్ధులకు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తూ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుచు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఆక్కడ మున్సిపల్, రెవిన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసినారు.జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ నారాయణ నాయక్ తో పాటు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి డి. లక్ష్మారెడ్డి ,ఎస్సీ ఎస్టీ సెల్ 1 డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు, కొవ్వూరు టౌన్ సీఐ ఎం. వి. వి. ఎస్. ఎన్. మూర్తి, కొవ్వూరు టౌన్ ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలి .ఇనుగంటి శ్రీనివాస్
పెన్ పవర్,జగిత్యాల
సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....
స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్
అదిలాబాద్ , పెన్ పవర్
మీడియా పై దాడులు తగదు
జర్నలిస్టులకు భద్రత కల్పించాలి
ఆదిలాబాద్,పెన్ పవర్
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...